ఈ వార్తను అనువదించండి:

ఏపీ కేబినెట్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.99లకే సగటు మద్యం ధర అందించాలని నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయానికి పేరు మార్చింది. అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ప్రకటించింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై సీఎం చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..