ఈ వార్తను అనువదించండి:

NDA సమావేశం: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఎన్డీయే పక్ష సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరుపై ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఏపీ ఎన్డీయే అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. కాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు తరువాత జరుగుతున్న రెండో భేటీ ఇది.

పూర్తిగా చదవండి..