ఈ వార్తను అనువదించండి:

సామినేని ఉదయభాను: ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొంత మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నేత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని విడనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

పూర్తిగా చదవండి..