ఈ వార్తను అనువదించండి:

జనసేనలో చేరిన వైసీపీ నేతలు ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. పార్టీలోని కార్యకర్తల దగ్గర నుంచి కీలకనేత వరకూ అందరూ రాజీనామాలు చేస్తున్నారు. తాజా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టకేలకు నిజం చేశారు. ఈరోజు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపారు. పార్టీ అధినేత నిర్ణయాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కాబోతున్నాడని, ఈ భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరబోయేది ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..