ఈ వార్తను అనువదించండి:

వైఎస్ షర్మిల: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలపై టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలపై ఏపీ కాంగ్రెసు చీఫ్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆమె ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

పూర్తిగా చదవండి..