రాహుల్ గాంధీ: కాంగ్రెస్‌ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…