మోనాలిసా భోజ్ పై సనోజ్ మిశ్రా ఫిర్యాదు.. కోటి రూపాయల ఒప్పందం?
మధ్యప్రదేశ్కి చెందిన మోనాలిసా భోజ్, ఉత్తరప్రదేశ్లోని మహా కుంభమేళా సందర్భంగా రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించింది. ఆమె ఫోటోలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ అనూహ్యమైన క్రేజ్ కారణంగా బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా…