దుబాయ్లో టాలీవుడ్ స్టార్స్.. చిరు, తిలక్ వర్మ, అభిషేక్, నారా లోకేష్!!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేశ్, దర్శకుడు సుకుమార్ లాంటి ప్రముఖులు…