ఈ వార్తను అనువదించండి:

మేడిగడ్డ: కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. లీకేజీపై కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాయడం సంచలనం రేపుతోంది. నాణ్యత పరీక్షలు చేయకుండానే పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు సృష్టించి అధికారులు మోసం చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజినీర్లు, గుత్తేదార్లపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫార్సు చేసింది.

పూర్తిగా చదవండి..