చెన్నై, హైదరాబాద్‌ గుర్తుకురాగానే దోశ కీమా, దోశ చికెన్‌ కర్రీ, దోశ మటన్‌ కర్రీ గుర్తుకొస్తుందని, నార్త్ కి వెళ్లినప్పుడు ఈ డిషెస్‌ని మిస్‌ అవుతానని అన్నారు చైతన్య. ఎన్ని మిస్‌ అయినా సరే, రిటైర్‌ అయ్యాక మాత్రం గోవాలోనే సెటిల్‌ అవుతానని అంటున్నారు మిస్టర్‌ చైతూ అక్కినేని.