ఈ వార్తను అనువదించండి:

Challa Srinivasulu: తెలంగాణ గద్వాల్ కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా’కు ఛైర్మన్​గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్​బీఐలో సీనియర్​మేనేజింగ్​డైరెక్టర్​(MD)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్​బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్​ఎస్​ఐబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

పూర్తిగా చదవండి..