ఈ వార్తను అనువదించండి:

Ap Govt: ఏపీలో మరో వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ వ్యవస్థ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్‌…నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీలో మొత్తం 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా…సుమారు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారు.

పూర్తిగా చదవండి..