ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు. ఇదిలా ఉంటే సీబీఐ కేసులో తనకు బెయిల్ కావాలంటూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత.. ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కవిత తన బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

పూర్తిగా చదవండి..