ఈ వార్తను అనువదించండి:

హర్యానా ప్రభుత్వం: హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు బదులు ‘జై హింద్‌’ అని చెప్పాలి. ఆగస్టు 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పూర్తిగా చదవండి..