ఈ వార్తను అనువదించండి:

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) ప్రభుత్వ అధికారుల ఆద్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి (Collector P Prasanthi).. ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఆదివాసులకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ర్యాలీ చేపట్టారు.

పూర్తిగా చదవండి..