తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాష్మీ గౌడ. తెలుగులో అనేక సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొదట కన్నడ సీరియల్లో కనిపించిన యాష్మీ.. ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.