ఈ వార్తను అనువదించండి:

వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను త్వరలో ప్రతిపాదించనున్నారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్.. ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలుకు స్థానం దక్కింది.

పూర్తిగా చదవండి..