ఈ వార్తను అనువదించండి:

Bhatti Vikramarka: ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించారు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు.

పూర్తిగా చదవండి..