ఈ వార్తను అనువదించండి:

నెల్లూరు: ప్రజ‌ల శ్రేయస్సు కోస‌మే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ చెప్పారు. ఈ వేదిక‌లో అప్లికేష‌న్లు తీసుకోవ‌డం మాత్రమే కాదు.. వాటికి స్పాట్‌లోనే ప‌రిష్కారం చూపుతున్నామ‌ని తెలిపారు. ఈ మేరకు నెల్లూరు క‌లెక్టరేట్‌లో శుక్రవారం జ‌రిగిన ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, క‌లెక్టర్ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌, క‌మిష‌న‌ర్ సూర్యతేజల‌తో క‌లిసి మంత్రి పాల్గొన్నారు.

పూర్తిగా చదవండి..