ఈ వార్తను అనువదించండి:

కేటీఆర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ పలువురు రైతులు కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు వినతిపత్రం ఇచ్చారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..