ఈ వార్తను అనువదించండి:

Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ చీఫ్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని అన్నారు. 17 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని విద్యుత్ కేంద్రాల నుంచి వారానికొకసారి నివేదిక ఇవ్వాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పూర్తిగా చదవండి..