ఈ వార్తను అనువదించండి:

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చెలరేగిన నిరసనలు హింసాత్మక ఘటనలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు తిరిగివస్తానని చెప్పినట్లు ఓ వార్తా కథనం ప్రచురితమైంది. అంతేకాదు తన రాజీనామాకు ముందు బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేశారు.

పూర్తిగా చదవండి..