ఈ వార్తను అనువదించండి:

కింజరాపు ఎంపీ రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ పనులను కేంద్ర విమానయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 2026 జూన్ లోపు విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టు తీసుకున్నామన్నారు. ప్రతినెల ఈ ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

పూర్తిగా చదవండి..