ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముప్పులో ఉంటే మరోవైపు సీఎం రేవంత్ ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపేందుకు ప్రయత్నిస్తున్నాని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. స్వయంగా రేవంత్ ఆరోపించిన సంస్థల మీద విజిలెన్స్ ఎందుకు వేయడం లేదని, కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు సుంకిషాల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ఇది గత ప్రభుత్వ తప్పిదం అయితే ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..