ఈ వార్తను అనువదించండి:

రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్ భూపాల్‌ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలను బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు.

పూర్తిగా చదవండి..