ఈ వార్తను అనువదించండి:

రైతు రుణ మాఫీ: రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. మూడో విడత కింద రూ.1,50,000 నుండి రూ.2,00,000 వరకు రుణాలను మాఫీ చేయనుంది.ఈరోజు లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికి వరకు రెండు విడతల్లో రుణమాఫీ చేసి అప్పుల నుంచి రైతులను విపుక్తి చేసింది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

పూర్తిగా చదవండి..