ఈ వార్తను అనువదించండి:

సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కామ్ కేసును ఈడీ, సీబీఐథాయ్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుతో పాటు పలువురి పై గతంలోని నమోదైన కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. వీటితో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్, ఏపీ ఫైబర్ నెట్ అన్ని కేసులను ఈడీ, సీబీఐ లకు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు నడిచాయి.

పూర్తిగా చదవండి..