ఈ వార్తను అనువదించండి:

AP వార్తలు: జగన్ అండ్ కో ఇంకా తమ పంథా మార్చుకోవట్లేదని ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా వైసీపీ నేతల దారుణాలు ఆగడం లేదని, నిత్యం ఏపీలో ఏదో ఒక మూలన దారుణాలు జరుగుతున్నాయంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..