ఈ వార్తను అనువదించండి:

Rahul Gandhi: ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌ సభ పత్రిపక్ష నేత రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విన్నారు. గత కొంతకాలంగా ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి. 2014 నుండి 2024 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరూ లేరు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ అవసరమైన సంఖ్యలో ఎంపీ స్థానాలు లేవు.

పూర్తిగా చదవండి..