ఈ వార్తను అనువదించండి:

హోంమంత్రి అనిత: తన స్వగృహం వద్ద 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఏపి హోం మంత్రి వంగలపూడి అనిత. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నాయకులు,అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 78 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో నాయకుల త్యాగఫలంగా స్వత్రంత్రం వచ్చిందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 2047 ప్రణాళికతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.

పూర్తిగా చదవండి..