ఈ వార్తను అనువదించండి:

వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ‘ మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు. మత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాల్సింది పోయి సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరికాదు. విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తులుగా చేస్తామంటే కుదరదు.

పూర్తిగా చదవండి..