ఈ వార్తను అనువదించండి:

BJP Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం మాట్లాడుతూ… దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్య్రం తెచ్చారన్నారు. ఆ ఐకమత్యాన్ని పరి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.

పూర్తిగా చదవండి..