ఈ వార్తను అనువదించండి:

సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కాగా ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీతో పాటు బీహార్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధిని మంజూరు చేసింది. అందులో ఏపీకి రూ.15,000 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

పూర్తిగా చదవండి..