ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్: రుణమాఫీపై మాటతప్పిన సీఎం రాజీనామా చేయాలంటూ రాష్ట్రంలో పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్ గా మారింది. ‘రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం’ అంటూ వెలసిన హోర్డింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలని హైదరాబాద్ లో అర్ధరాత్రి పోస్టర్లు ఏర్పాటు చేశారు. రూ.31 వేల కోట్లు చెప్పి రూ.17 వేల కోట్ల మాఫితో సరిపెట్టారని సీఎంపై పోస్టర్ల రూపంలో విమర్శలు గుప్పించారు. అయితే అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు, హార్డింగ్స్ ను నగర వాసులు ఆసక్తిగా తిలకిస్తుండగా.. కొందరు వీటిని వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు.

పూర్తిగా చదవండి..