మంత్రి లోకేష్: ఏపీలో టీడీపీ అధికారంలోకి రావదంతో ప్రజాసమస్యలు తెలుసుకొని, వాటిని తీర్చేందుకు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్ నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని.. పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కాగా అధికారాలు నిర్లక్ష్యం వల్ల మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పారు. ప్రజాదర్బార్లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఏంటి సార్ ఇది అంటూ..
ప్రియమైన @RISHIK25941244దయచేసి శాఖ తరపున నా క్షమాపణలను అంగీకరించండి. నా బృందం సంబంధిత అధికారులతో మాట్లాడి, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది. నేను మిమ్మల్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను! https://t.co/YDDGrsSQxu
– లోకేష్ నారా (@naralokesh) ఆగస్టు 17, 2024
The post Lokesh: నన్ను దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై! appeared first on Rtvlive.com.