తన పెళ్లికి రావాలని పీఎం మోదీని ఆహ్వానించింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్, రాధిక, కాబోయే భర్త నికోలయ్ సచ్ దేవ్ లతో కలిసి పీఎం మోదీని కలిసి అహ్వాన పత్రికను అందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తండ్రికి థాంక్స్ చెప్పింది.