ఈ వార్తను అనువదించండి:

స్మితా సబర్వాల్: ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడంపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఐడియాను 2024 సెప్టెంబర్ 30 చివరి వరకూ పంపించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం tgsfc2024@gmail.com ను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం ఆమె ప్రకటన రాష్ట్రరాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.

పూర్తిగా చదవండి..