ఈ వార్తను అనువదించండి:

సీఎం చంద్రబాబు: ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సీఎం చంద్రబాబు ఏపీకి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఆయన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన అనంతరం మరో పర్యటనకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు.

పూర్తిగా చదవండి..