ఈ వార్తను అనువదించండి:

Bengalore: బెంగళూరు ప్రెస్క్లబ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కురుబర సంఘం ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్‌ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ..మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌ గా గుండెపోటు రావడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనను హుటాహుటిన ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.

పూర్తిగా చదవండి..