ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా.. ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. ఈ నెల 23లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ ఆదేశాలు ఇచ్చింది.

పూర్తిగా చదవండి..