ఈ వార్తను అనువదించండి:

కూల్చివేతలపై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతను ఆపాలని కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలిచ్చింది. అనుమతులు ఉన్నాయా? FTL పరిధిలో ఉందా? అన్న విషయం పరిశీలించాకే ముందుకెళ్లాలని సూచించింది.

పూర్తిగా చదవండి..