ఈ వార్తను అనువదించండి:

సీఎం చంద్రబాబు: విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్‌వోపి సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలో పేపర్ క్లౌడ్ పేలుడు జరిగిందన్నారు. చనిపోయిన వారికి రూ. కోటి ఆర్థిక సాయం, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 లక్షల పరిహారం ఈ రోజు అందిస్తున్నామన్నారు. 2019-24 మధ్య 119 ప్రమాదాలు జరిగాయని.. ఐదేళ్లలో మొత్తం 120 మంది చనిపోయారని తెలిపారు. కంపెనీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నారు.

పూర్తిగా చదవండి..