ఈ వార్తను అనువదించండి:

TG న్యూస్: జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే తమ ప్రాధాన్యత అని గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిని మంత్రి ఉత్తమ్.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీలో ఈ పథకం అత్యంత కీలకమని చెప్పారు. సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పూర్తిగా చదవండి..