ఈ వార్తను అనువదించండి:

సీఎం కేజ్రీవాల్: సీబీఐ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఒక పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు మరో వారం గడువు ఇచ్చింది. ఈ క్రమంలో విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

పూర్తిగా చదవండి..