ఈ వార్తను అనువదించండి:

నాగార్జున: తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్ లోని తన N కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేయడాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. నాగార్జున వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతపై  స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈరోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేతను ప్రారంభించారు.

పూర్తిగా చదవండి..