ఈ వార్తను అనువదించండి:

యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగేకొద్ది డొంక కదులుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో RDSS కాంట్రాక్ట్‌లో భాగంగా బ్యాంకు గ్యారెంటీలు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2023లో దీనికి సంబంధించి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా ఇచ్చిన గ్యారెంటీ గడువు ముగిసిందని రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు SPDCL లేఖ రాసింది.

పూర్తిగా చదవండి..