ఈ వార్తను అనువదించండి:

AP ఉద్యోగాలు: పిఠాపురం నియోజక వర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో 729 నిరుద్యోగులకు నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆదేశాల మేరకు సుమారు 24 కంపెనీల ఆద్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పనకు శ్రీకారం చుట్టామని చెప్పారు.

పూర్తిగా చదవండి..