ఈ వార్తను అనువదించండి:

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే వారి కోసం ఏపీ ప్రభుత్వం ఈడీపీ (ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, అలాగే కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (MSME)తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారుల చర్చలు ప్రారంభించారు. అక్కడి పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో అభ్యర్థి కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు చేయనున్నారు.

పూర్తిగా చదవండి..