ఈ వార్తను అనువదించండి:

జేసీ ప్రభాకర్ రెడ్డి: తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో ఇసుక రవాణా చేసే 25 మంది నా ఆప్తులేనని.. నాకు ప్రాణాలు ఇచ్చేవారని అన్నారు. దయచేసి వారంతా వెంటనే ఇసుక అక్రమ రవాణాను ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావొద్దని జేసీ వీడియోలో పేర్కొన్నారు.

పూర్తిగా చదవండి..