ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 161 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలియగానే.. కొడుకు కేటీఆర్‌కు ఫోన్ చేసి కవిత విడుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే కూతురు రాకపై కూడా పార్టీ శ్రేణులను కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలిన బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా కవితను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పూర్తిగా చదవండి..